

బంగ్లాదేశ్ తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి మహమ్మద్ యూనస్ భారత్ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారు. బంగ్లాదేశ్, నేపాల్, ఈశాన్య రాష్ట్రాలకు సమగ్ర ఆర్థిక సమైక్యతా ప్రణాళిక అవసరమని జలశక్తి, ఆరోగ్య సంరక్షణ, రవాణా, మౌలిక సదుపాయాలు వంటి అంశాల్లో సహకారం ముఖ్యమంటూ మాట్లాడారు. నేపాల్ డిప్యూటీ స్పీకర్తో భేటీ సందర్భంగా మన రాష్ట్రాల ప్రస్తావన తెచ్చారు. పాకిస్థాన్, చైనాతో సంబంధాల కోసం ఆరాటపడుతూ ఈ తరహా వైఖరిని ప్రదర్శిస్తుంది.
ఇవీ చదవండి
-
- 24 Jun,2025
పనులు చేయకుండానే బిల్లులు స్వాహా..!
Continue Reading...
-
- 24 Jun,2025
268 మంది భారతీయులతో ఢిల్లీకి చేరుకున్న విమానం
Continue Reading...
-
- 24 Jun,2025
నాలుగు రోజులు వానలే.. హెచ్చరించిన వాతావరణశాఖ
Continue Reading...
-
- 24 Jun,2025
నేతలకు సీఎం రేవంత్రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Continue Reading...
-
- 24 Jun,2025
కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం
Continue Reading...
-
- 24 Jun,2025
పాన్ అప్డేట్ చేయకపోతే ‘పోస్టల్’ ఖాతా బ్లాక్ అవుతుందా?
Continue Reading...
-
- 24 Jun,2025
ఈపీఎఫ్ఓ గుడ్న్యూస్..
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని