Breaking News

MRO కాళ్లు మొక్కిన రైతన్న


Published on: 04 Sep 2025 17:45  IST

సాగు పనులు జోరుగా నడుస్తున్న ఈ తరుణంలో రోజుల కొద్దీ దుకాణాల ముందు నిరీక్షిస్తున్నారు రైతులు. రేయి పగలు ఎరువుల దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. తెల్లారి లేచింది మొదలు తిండి తిప్పలు మాని ఎరువుల దుకాణాల ముందు బారులు తీరినా బస్తా యూరియా దొరకట్లేదు. తమవంతు వచ్చేసరికి ఉన్న సరుకు అయిపోతుందేమోనని ఆందోళన. మాకు యూరియా ఇప్పించాలని, ఓ రైతు ఎమ్మార్వో కాళ్లు మొక్కిన సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి