Breaking News

విజయవాడకు ఎంపీ మిథున్‌రెడ్డి..


Published on: 19 Sep 2025 11:00  IST

లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శుక్రవారం ఉదయం విజయవాడకు సిట్ అధికారులు తరలించారు. సెప్టెంబర్ 19, 20 తేదీల్లో.. రెండు రోజుల పాటు ఆయన్ని సిట్ అధికారులు విచారించనున్నారు. మిథున్ రెడ్డిని ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి