Breaking News

నాల్గవ తరగతి బాలిక ఆత్మహత్య కేసు..


Published on: 21 Nov 2025 16:02  IST

రాజస్థాన్‌లోని జైపూర్‌లో నాల్గవ తరగతి బాలిక ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక బాలిక దాదాపు 45 నిమిషాల పాటు సాయం కోసం టీచర్‌ను అర్థించినట్టు సీబీఎస్‌ఈ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అప్పుడే టీచర్ జోక్యం చేసుకుని ఉంటే పరిస్థితి ఇంతలా దిగజారేది కాదని సీబీఎస్ఈ దర్యాప్తులో తేలింది. నవంబర్ 1న అమైరా అనే బాలిక తన స్కూలు నాల్గవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సీబీఎస్‌ఈ దర్యాప్తు ప్రారంభించింది

Follow us on , &

ఇవీ చదవండి