Breaking News

హైడ్రా దౌర్జన్యం


Published on: 21 Nov 2025 17:11  IST

హైడ్రా అధికారులు చట్టవిరుద్ధంగా చేపడుతున్న చర్యల వల్ల అనేక మంది పేద ప్రజలు రోడ్డున పడ్డారని హైడ్రా బాధితులు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని సియేట్‌ మారుతి హిల్స్‌ కాలనీలోని సర్వే నంబర్‌ 12, 12ఏ, 13 లో 15.4 ఎకరాల స్థలంలో హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా హైడ్రా అధికారులు నిర్వహణ పనులు చేపట్టడంతో సున్నం చెరువు బాధితులు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర యూత్‌ ప్రధాన కార్యదర్శి కార్తీక్‌ రాయలతో కలిసి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి