Breaking News

టాస్ ఓడిన భారత్


Published on: 03 Dec 2025 14:50  IST

టీమిండియా-సౌతాఫ్రికా మధ్య రెండో వన్డే రాయ్‌పూర్ వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత టీమిండియా బ్యాటింగ్‌కు దిగనుంది. కాగా వన్డేల్లో భారత్ 20వ సారి టాస్ ఓడటం గమనార్హం.టాస్ సందర్భంగా కెప్టెన్లు మాట్లాడారు.‘మేము బౌలింగ్ ఎంచుకుంటున్నాం. డ్యూ ప్రభావం ఉంటుంది కాబట్టి రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ మాకు సులువు అవుతుంది.జట్టులో మూడు మార్పులు జరిగాయి. అని తెలిపాడు.

Follow us on , &

ఇవీ చదవండి